నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం.రామనారాయణరెడ్డి ఇటీవల కాలంలో అధిష్టానంపై ఆసహానం వ్యక్తం చేస్తూ,అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలు అనుకుంతా స్థాయిలో జరగడంలేదంటూ నేరుగానే విమర్శలు చేశారు..ఆనం వ్యాఖ్యలను నిశతంగా గమనించిన అధిష్టానం,,ఆనంకు చెక్ పెడుతూ వెంకటగిరి సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్కుమార్ను నియమించారు..అధిష్టానం ఆలోచనలు ముందుగానే ఉహించిన ఆనం,,తను ఎమ్మెల్యే ఉండగానే,,మరోక వ్యక్తి తను కూర్చున్న కూర్చీని లాకునేందుకు ప్రయత్నిస్తూన్నాడు అంటూ,,పరోక్షంగా నేదురుమల్లి పేరును ప్రస్తావించారు..ఆనం ఉహించినట్లుగానే,, అధిష్టానం,,వెంకటగిరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మేల్యే,, సమన్వయకర్త అయిన ఆనంను ప్రక్కన పెడుతూ,,రామ్ కుమార్ రెడ్డిని, వెంకటగిరి సమన్వయకర్తగా నియమించింది..
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.