AMARAVATHI

ఏ.పి,,తెలంగాణలో 60 వేల మంది క్యాడెట్స్ కు అన్ని కాలేజ్స్ లో అవకాశం-వి.ఎం రెడ్డి


నెల్లూరు: ఏ.పి,,తెలంగాణలో 60 వేల మంది క్యాడెట్స్ కు అన్ని కాలేజ్స్ లో అవకాశం కల్పిస్తామని ఏ.పి,,తెలంగాణ రాష్ట్రాల NCC డిప్యూటివ్ డైరెక్టర్ జనరల్ వి.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు..గురువారం నెల్లూరు నగరంలోని NCC కార్యాలయాలను సందర్శించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ NCCలో విద్యార్దులు చేరడంతో వారికి క్రమశిక్షణ,జాతీయ భావం అలవర్చుకుంటారని తెలిపారు.అలాగే NCC క్యాడెట్స్ కు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు పలు రిజర్వేషన్స్ వున్నాయని,,మల్టినేషనల్ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో, NCC అభ్యర్దులకు ప్రాముఖ్యతను ఇస్తాయన్నారు. NCC క్యాడెట్స్ గా చేరిన విద్యార్దులకు సైబర్ సెక్యూరీటీ,, మల్టిలాంగ్వేజ్,,గ్రూప్ డిస్కషన్స్ లో శిక్షణ,,రైఫిల్ ను ఉపయోగించడం నేర్పించడం జరుగుతుందన్నారు..ఈ కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్,,లెప్లినెంట్ కమాండర్స్ ఆర్.ముకుందన్,,వినయ్,,రామచంద్రన్,,సివిల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

16 mins ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

2 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

20 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

20 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

23 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

23 hours ago

This website uses cookies.