హైదరాబాద్: పుష్ష సినిమాలో ఓరేయ్ కేశవా అంటూ పుష్ష (అల్లు.ఆర్జున్) అప్యాయంగా పిలుచుకునే స్నేహితుడి క్యారెక్టర్ లో నటించిన కేశవా @ జగదీశ్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది..గత శుక్రవారం తన కుమారై ఆత్యహత్య చేసుకునేందుకు జగదీశ్ కారణమంటూ,మృతురాలి తండ్రి పోలీసు స్షేషన్ లో ఫిర్యాదు చేశారు..పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి జగదీశ్ ను బుధవారం అరెస్ట్ చేశారు..మృతురాలు షార్ట్ ఫిలిమ్స్ నిర్మించేదని,,ఈ నేపధ్యలో అమెకు పరిచయం అయిన జగదీశ్,తన కూతురును మోసం చేయడంతో,అమె ఆత్యహత్యకు పాల్పపడిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.. పంజాగుట్ట పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యప్తు చేస్తున్నారు..వివరాలు పూర్తిగా తెలియాల్సి వుంది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.