కరుగళి రుద్రక్షలు మాల…
అమరావతి: 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శనం చేసుకోవడం అలాగే 18 మెట్లు క్రిందకు దిగి మురుగన్ దర్శనం చేసుకోవడం అంటేనే,,ఇలాంటి స్థలాలకు ఎంతో పవిత్రత,,విశిష్టత వుందని ఆర్దం…
దాదాపు 500 వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పాతళ మురుగన్ ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకోవాలంటే,, మీరు నేరుగా గర్భగుడిలోకి వెళ్లలేరు.. సుభ్రమణ్యస్వామి, గర్భగుడి భూమికి 18 మెట్ల క్రింద వుంటుంది..స్వామిని దర్శనం చేసుకునే వారు 18 మెట్లు దిగి వెళ్లితేనే స్వామి సాక్ష్యతర్కిస్తారు..దర్శనం అనంతరం 18 మెట్లు ఎక్కి వెలుపలకు రావాల్సి వుంటుంది.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.