అమరావతి: ఈశాన్య భారతదేశంలో రెండు జాతుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో మణిపూర్ రాష్ట్రంలో మే నెల 3వ తేదిన నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవలను తిరిగి శనివారం నుంచి తిరిగతి ప్రారంభిస్తున్నమని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు..శనివారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్వేషపూరిత ప్రసంగాలు,,ఆసత్యవార్తల వ్యాప్తిని నిరోధించడానికి మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిందని,,అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందన్నారు..
భారత్-మయన్మార్ సరిహద్దుకు ఇరువైపుల నివసించే ప్రజలు ఎటువంటి పత్రాలు లేకుండా ఒకరి భూభాగంలోకి మరోకరు వెళ్లేందుకు అనుమతించడాన్ని నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు..అలాగే భారత్-మయన్మార్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందన్నారు..
రాష్ట్ర సరిహద్దుల్లో 60 కిలోమీటర్ల మేర కంచే వేయడానికి కేంద్ర హోంశాఖ హోం మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి వెల్లడించారు..గత ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత చర్యల వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు..తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగలేదని,,శాంతిభద్రతలు మెరుగుపడుతున్నయని తెలిపారు.
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
This website uses cookies.