AMARAVATHI

పవన్ ప్రశ్నిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో వుంది-బాలశౌరి

జనసేనలో చేరిన ఎం.పీ..
అమరావతి: ప్రభుత్వ విధానలపై దమ్ము, దైర్యంతో పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో ఉదానం సమస్యకు పరిష్కరంగా ప్రభుత్వం ఆసుపత్రిని నిర్మించదని వైసీసీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు..ఆదివారం వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ బాలశౌరి,, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.. అనంతరం సభలో అయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొంతు ఎత్తితే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ప్రజల్లో వుందన్నారు.. రాష్ట్రంలో పవన్ ఉన్నారు కనుకే కొద్దో గొప్పో ప్రజాస్వామ్యం అమలు అవుతుందన్నారు..తాను ఎం.పీగా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు.. జగన్ ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.. వందల కోట్లు పెట్టీ ‘‘సిద్ధం’’ మీటింగ్ లు హోల్డింగ్స్ పెడుతున్నారని,, వైసీపీ దేనికి ‘‘సిద్ధం’’..? పారిపోవడానికి ‘‘సిద్ధ’’మా..? అంటూ ఎద్దేవా చేశారు..దేవుడు జగన్ ఒక్కరికే కాదు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీతాకు కూడా….దేవుడు జగన్ కు ఒక్కరికే కాదు అందరికీ దేవుడు ఉన్నాడన్నారు..2019 నుంచి 2024 వరకు వైసీపీలో హయంలో జరిగినవన్నీ తనకు తెలుసు అని,,రానున్న రోజుల్లో అన్ని వివరిస్తానన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

3 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

4 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

7 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

22 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

This website uses cookies.