తీవ్ర ఆర్దిక సంక్షోభం..
అమరావతి: పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకొవడంతో ద్రవోల్బణం కారణంగా ధరలు అమాతంగా పెరిగిపోతున్నాయి..మంగళవారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు..లీటర్ పెట్రోల్ ధరపై 19.95 రూపాయలు, లీటర్ డీజిల్ ధరపై 19.90 రూపాయలు ధరను పాకిస్థాన్ ప్రభుత్వం పెంచింది..ధరల పెంపుతో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.272.95కి,,లీటర్ డీజిల్ ధర రూ.273.40కు చేరుకుంది.. గత సంవత్సరం పాకిస్థాన్ ను ముంచెత్తిన వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగిపోయాయి..క్రమేణ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పుడు దిగుమతి చేసుకోవాలన్నా తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేని పరిస్థితి ఏర్పడింది..నిన్న వరకు రూ.20 ఉండే కిలో గోధుమ పిండి ధర రూ.140 నుంచి రూ.160కి చేరుకుంది..10 కేజిల బస్తాను వ్యాపారులు రూ.1500,, 20 కిలోల బస్తాను రూ.2800 వంతున అమ్ముతున్నారు..
కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు:- LPG Gas 11.8 kg సిలెండర్ ధర రూ.281.5లు పెంచడంతో ప్రస్తుతం ధర రూ.1886.30,, చికెన్ కేజీ రూ.460,,డజను గుడ్లు రూ.300,,బీఫ్ కేజీ రూ.750-850,,కేజీ మటన్ రూ.1500-1800,,కందిపప్పు రూ.295,,పెసరపప్పు రూ.310,,ఉల్లిపాయలు రూ.180-280,,టొమాటో రూ.80-120,,పాలు లీటరు రూ.180-200లకు వ్యాపారస్తులు అమ్ముతున్నారు..
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.