అమరావతి: ఇస్రో గగన్యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్న విషయం విదితమే..ఈ ప్రతిష్టాతక మిషన్కు ఎంపికైన వ్యోమగాములను మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశానికి పరిచయం చేశారు..కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో కీర్తిని చాటే గగన్యాన్ మానవ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల వివరాలను వెల్లడించారు..వీరిలో గ్రూప్ కెప్టెన్ పీ బాలకృష్ణన్ నాయర్,, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్,, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్,, వింగ్ కమాండర్ ఎస్ శుక్లాలు వుండడం అభినందనీయమన్నారు..ఈ సందర్బంలో నలుగురు వ్యోమగాముల దుస్తువులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెక్కలతో ఉన్న బ్యాడ్జీలను తొడిగి అభినందించారు..ఈ నలుగురు వ్యోమగాములు భారత వైమానిక దళానికి చెందిన అత్యుతమైన పైలట్లుగా ఉన్నారు..వీరంతా స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయులుగా రికార్డు దక్కించుకోనున్నారు..
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు:- అంతకు ముందు తిరువనంతపురం సమీపంలోని తుంబలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC) పర్యటించి సందర్భంగా రూ.1,800 కోట్ల విలువైన మూడు ప్రధాన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు..అలాగే భారతదేశ మానవ సహిత అంతరిక్ష యాత్ర మిషన్ ‘గగన్యాన్’ పురోగతిని ప్రధాని సమీక్షించారు..
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.