అమరావతి: 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో యోగా చేశారు..ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధంఖర్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో,,ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తోో కలిసి యోగా చేశారు..స్పీకర్ ఓం బిర్లా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని,,యోగా చేశారు. కేంద్రమంత్రి నితిన్ గఢ్కరి నాగ్ పూర్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగా చేశారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.