యోగా మనందరిని దగ్గర చేసింది..
అమరావతి: యోగా అంటేనే విశ్వజనీతమైన ఒక ప్రక్రియ,,యోగా ప్రకృతిని మానవుని మానసికంగా,,శరీరకంగా అనుసంధానం చేసే వేదిక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యనించారు..బుధవారం అమెరికాలోని న్యూయార్క్ సీటి ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ, యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నూయార్క్ సీటిలో యోగా డే జరపాలనే ప్రతిపాదకు అన్ని దేశాలు మద్దతునిచ్చాయన్నారు.. అలాగే 2023ని చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదన, భారత ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించడం సంతోషకరమన్నారు..యోగా దినోత్సవం మనందరినీ మరింత దగ్గర చేసి మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు,,యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.