అమరావతి: గుడ్ ఫ్రైడే అనంతరం క్తైస్తవులు జరుపుకున ఈస్టర్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఢిల్లీలోని సెక్రేడ్ హార్ట్ కేథ్రాడల్ చర్చిని సందర్శించారు..చర్చ్ కు చేరుకున్న ప్రధానమంత్రి, క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు..దేశ ప్రధాని ఈ చర్చిని సందర్శించడం ఇదే మొదటిసారి కావడంతో పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు,,చర్చి ప్రధాన పాస్టర్ స్వామినాథన్, ప్రధాని నరేంద్ర మోడీకి ఏసుక్రీస్తు శిలువను కానుకగా అందించారు..ప్రధాన మంత్రి ఈస్టర్ సందర్భంగా చర్చికి రావడం వల్ల తాము ఎంతో సంతోషం కలిగిందని స్వామినాథన్ తెలిపారు.. ప్రధానమంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడ వారితో ఫోటోలు దిగారు..తరువాత చర్చి ముందు ఉన్న గార్డెన్లో ప్రధాని మొక్కను నాటారు..ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన దృష్ట్యా అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చర్చి నిర్వాహకులు తెలిపారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.