INTERNATIONAL

ప్రధాని నరేంద్ర మోడీ పాదాభివందనం చేసిన పపువా న్యూ గినియా ప్రదాని

అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల గౌరవం రోజు రోజుకు పెరుగుతొంది అనేందుకు నేడు చేసుకున్న సంఘటన ఒక ఉదహరణ…..జపాన్‌లో జరిగిన G-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా (ఆదివారం) పపువా న్యూ గినియాకు చేరుకున్నారు..ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఘన స్వాగతం పలికారు.. విమానం దిగి వచ్చిన ప్రధాని మోడీ పాదాలకు మరాపే నమస్కరించారు..వెంటనే మోడీ ఆయన్ను పైకి లేపి భూజాన్ని తట్టి కౌగిలించుకున్నారు.. అనంతరం ప్రధాని మోడీకి ఆ దేశ అధికారులను స్వయంగా పరిచయం చేశారు..పపువా న్యూ గినియాను సందర్శించిన భారతదేశ తొలి ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం..

పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం సూర్యాస్తమయం తరువాత ప్రభుత్వ గౌరవాలతో విదేశీ అతిథులను స్వాగతించదు.. ఇందుకు మినహయింపుగా ప్రధాని మోడీ కోసం ఈ దేశం తన సంప్రదాయాన్ని ప్రక్కకు పెట్టింది.. భారతదేశం యొక్క ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోడీకి పెరుగుతున్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం..ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కార్పొరేషన్ (FIPIC) సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియాకు చేరుకున్నారు..ఈ సమావేశంలో 14 దేశాల నేతలు పాల్గొంటారు..పపువా న్యూ గినియా పర్యాటన అనంతరం ప్రధాని మోడీ ఇక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు..పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు..వారు ఉత్సహంగా ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

3 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

6 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

7 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

8 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.