అమరావతి: ఎస్బీఐ బ్యాంకులో రూ.2 వేల రూపాయి నోట్ల మార్పిడి,, లేదా ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తెలియచేసింది..అలాగే ఏ విధమైన ప్రొఫార్మ్ లేక స్లిప్ పూరించాల్సిన పని లేదని ఆదివారం పేర్కొంది..ఈ మేరకు తన అన్ని శాఖలకు ఎస్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది..ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ప్రొఫార్మ్ లేకుండా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్చుకోవచ్చని అందులో పేర్కొంది.. బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ప్రొఫార్మ్ ను పూరించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ పైవిధంగా స్పందించింది..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.