నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వానికి త్రైమాసిక పనులు చెల్లించకుండా బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలను గుర్తించి,, గురువారం వేకువజామున సదరు వాహనాలపై తనిఖీ రసీదులు నమోదు చేసి వాహనాలను స్వాధీనపరచుకొవడం జరిగిందని ఉపరవాణ కమిషనర్ చందర్ పేర్కొన్నారు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా త్రై మాసిక పన్ను చెల్లించకుండానే ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు తిరగడం పట్ల రవాణా శాఖ తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందన్నారు..జాతీయ రహదారిలో ఇతర వాహనాల డ్రైవర్ల కళ్ళకు ఇబ్బంది కలిగేలా మిరుమిట్లు గొలిపే కాంతివంతమైన లైట్లు కలిగిన వాహనాలపై ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై పది కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు..అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనధికార సరుకు రవాణా ( commercial goods transportation) చేస్తున్న పది వాహనాలపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు..ఈ వాహనాలపై 30 లక్షల రూపాయల పన్ను,,పెనాల్టీ వసూలు కావలసి ఉందని కమిషనర్ తెలియజేశారు..ఈ తనిఖీలలో మోటార్ వాహన తనిఖీ అధికారులు బాలమురళీకృష్ణ, గోపి నాయక్, రాంబాబు, సుందర్ రావు,కార్తీక్ పవన్, పూర్ణచంద్రరావు,స్వప్నిల్ రెడ్డి పాల్గొన్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.