అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యాటనలో భారత్,అమెరికాల మధ్య ద్వైపాక్షిక రక్షణ స్నేహం మరింత బలోపేతం దిశగా కీలక అడుగు పడింది.. అమెరికాకు చెందిన ప్రఖ్యత ఏరోస్పేస్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్స్(GE),, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తో భారత్ చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది..భారతదేశం దేశీయంగా రూపొందించిన తేజస్ MARK-2 యుద్ధ విమానాల కోసం ఫైటర్ జెట్ ఇంజన్లను HALతో కలిసి GE సంస్థ భారతదేశంలోనే సంయుక్తంగా ఉత్పత్తి చేయనుంది..ఈ మేరకు జనరల్ ఎలక్ట్రికల్ సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది..ఈ ఒప్పందంతో భారత్,,అమెరికా మధ్య రక్షణ రంగంలో సహకార మరింత బలోపేతం అవుతుందని సంస్థ పేర్కొంది.. భారత్ లోని హిందుస్థాన్ ఏరోనాటికల్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఉన్న సుదీర్ఘకాలిక భాగస్వామ్యం కారణంగానే ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమైందని జనరల్ ఎలక్ట్రిక్ చైర్మన్ లారెన్స్ కల్ప్ పేర్కొన్నారు..GE రూపొందించిన F-414 INS 6 ఇంజన్లను,,తేజస్ MARK-2 యుద్ద విమానల తయారీలో ఉపయోగించనున్నారు..ఇంజిన్ తయారీ ఒప్పంద కింద కీలక పరిజ్ఞానం భారతదేశానికి బదిలీ కానున్నాయి..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.