అమరావతి: 4 రాష్ట్రాలో బీజెపీ నూతన అధ్యక్షులను నియమిస్తూ జాబితాను బీజెపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా మంగళవారం విడుదల చేశారు..తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో సోమువీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరి,,తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.. జార్ఖండ్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే బాబూలాల్ మారండి,, పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జాఖర్ లను నియమించారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా చోటు లభించింది..అలాగే హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి దక్కింది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.