హైదరాబాద్: మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన తల్లికూతుళ్లు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా మృత్యువాత పడ్డారు..ఈ విషాద సంఘటన హైదరాబాద్లో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది..నగరం శివార్లలోని బండ్లగూడ జాగిర్లో ఎప్పటిలాగే ఉదయం అనురాధ (58), మమత (26) రోడ్డుపై మార్నింగ్ వాకింగ్కు వెళ్లారు..అతి వేగంగా వచ్చిన కారు వారితో పాటు మరో ఇద్దరిని వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది..వేగంగా అదుపుకాకపోవడంతో పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టింది..ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ చేస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు..ఈ సంఘటనలో అనురాధ,,మమత అక్కడికక్కడే మృతి చెందగా కవిత అనే మరో మహిళ,, ఇంతిఖాబ్ ఆలం అనే వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి..సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకుని,,గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుత్రికి తరలించారు..పోలీసులు కారు నెంబర్ ఆధారంగా వాహనం నడిపిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు దర్యప్తు చేస్తున్నారు.
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.