అమరావతి: భారత్లో ఉగ్రదాడి ద్వారా కేంద్రంలో ఓ కీలక నేతను హత్య చేసేందుకు సిద్దమౌవుతున్న ISISకు చెందిన ఉగ్రవాదిని రష్యా ఫెడరల్ సెక్యూర్టీ సర్వీస్(FSB) అరెస్ట్ చేసింది..రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ పేర్కొన్న వివరాల ప్రకారం ISISకు చెందిన ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందినవాడని,,తనను తాను పేల్చుకుని భారత్లో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమైన రాజకీయ నేతను హతమార్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది.ఆ సూసైడ్ బాంబర్ను టర్కీలో ISIS రిక్రూట్ చేసుకున్నట్లు పేర్కొంది.. ISIS తోపాటు దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది..ఈ సంస్థలను భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని మొదటి షెడ్యూల్ లో చేర్చింది. ISIS సోషల్ మీడియాలో తన భావజాల వ్యాప్తికి ప్రయత్నిస్తోంది..దింతో ఆప్రమత్తంగా వున్న కేంద్రం యాంటీ సైబర్ సెల్,ఈలాంటి యాక్టివిటీస్ పై గట్టి నిఘా పెంచాయి..
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
This website uses cookies.