నెల్లూరు: రాష్ట్రక్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేది నుంచి 5వ తేది వరకు తిరుపతిలో జరగనున్న సీ.ఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో నెల్లూరు జిల్లా నుంచి 14 క్రీడాంశల్లో క్రీడాకారులు పాల్గొంటారని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సి.ఇ.ఓ పుల్లయ్య అదివారం తెలిపారు.పోటీల్లో పాల్గొనే క్348 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్(టీషర్ట్,,షార్ట్,,ట్రాక్ ప్యాంట్) అందచేయడం జరిగిందని పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.