AMARAVATHI

జనసేన పార్టీ కార్యదర్శి కొట్టే.సాయిపై చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీ.ఐ


అమరావతి: శ్రీకాళహస్తిలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి,, కొట్టే.సాయిని సీఐ అంజూయాదవ్ చేయి చేసుకున్నారు..జనసేనాని పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి,,సీఎం జగన్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే..తమ అధినేత వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు బుధవారం శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగి,పార్టీ కార్యాలయం వద్ద జగన్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు..ఇది చూసిన సీఐ అంజూ యాదవ్ అవేశంతో పరిగెత్తుకొంటూ వచ్చి జనసేన నాయకులపై చేయి చేసుకున్నారు..అంజుయాదవ్ ప్రవర్తనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ” శ్రీకాళహస్తిలో ఈ నేడు ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న జనసేన నాయకుడిపై అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిణి వ్యవహార శైలిని అందరూ ఖండించాలని కోరారు.. వైసీపీ ప్రాయోజిత నిరసనలకు బందోబస్తు చేస్తూ మానవ హక్కుల గురించి మరచిపోయారా? సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలి ” అని డిమాండ్ చేశారు.
శ్రీకాళహస్తి సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది..పోలీసు అధికారిణిగా విధులు నిర్వహించాల్సిన సీ.ఐ అంజుయాద్,,ఇందుకు విరుద్దంగా వైసీపీ కార్యకర్తలా ఆమె తీరు ఉందని మండిపడింది.. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

10 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

12 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

15 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

16 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

20 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.