నెల్లూరు: విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు.శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది..సీఎం జగన్ పై గుర్తు తెలియ వ్యక్తి క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయింది..సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లికి కూడా ఎడమ కంటికి సైతం గాయం అయింది..వెంటనే సీఎం జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు..ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు..
(పార్టీ నేతలు,రాజకీయ నాయకులపై వున్న కోపంతో,,భౌతిక దాడులకు దిగడం దుర్మర్గం..నాయకులపైన కోపం వుంటే అందుకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు వివిధ పద్దతులు వున్నాయి..అంతే కాని రాళ్లతో,,బ్లేడ్ లతో భౌతికంగా గాయపర్చడం వాంఛనీయం కాదు..ఇలా దాడులు జరుగుతుంటే,,నాయకుల అభిమానుల్లో ఆగ్రహాం వ్యక్తం కావడం,ఇది సమాజంలో మంచి పరిణామం కాదు.ప్రతి ఒక్కరు ఇలా ఘటనలను ఖండించాల్సిందే.)
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.