అమరావతి: అధునిక సౌకర్యలతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన “వందే భారత్ ఎక్స్ ప్రెస్”పై దుండగులు మరోసారి రాళ్ల దాడి చేశారు..కేరళలో ఏప్రిల్ 25వ తేదిన తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్లో తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు..అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో, రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి..ఈ రైలు తిరునవయ-తిరూర్ మధ్య ప్రయాణిస్తుంది..కాసర్గోడ్ నుంచి తిరువనంతపురం తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది..ఈ ఘటన (మే1వ తేదిన) సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగినట్టు దక్షిణ మధ్య రైల్వేఅధికారులు తెలిపారు..సంఘటనపై పోలీసులకు సమాచారం అందించామని, దుండగుల జాడ కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు..ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వేఅధికారులు స్పష్టం చేసింది..రాళ్ల దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని,,రైలు భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.. పథకం ప్రకారం:- తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభంమైనప్పటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడం గత మూడు నెలల్లోనే ఇది 3వ సారి కావడం ఆందోళనకు గురి చేస్తోంది..ఈలాంటి సంఘటనలే కేరళలో చోటు చేసుకోవడం చూస్తుంటే,ఒక పథకం ప్రకారం వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడులు జరుగుతున్నట్లు స్పష్టం అవుతొంది.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.