అమరావతి: భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో “ప్రళయ్”..భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై ప్రయోగించే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ “ప్రళయ్” క్షిపణిని DRDA మంగళవారంనాడు విజయవంతంగా ప్రయోగించింది.. ఒడిశా తీరప్రాతంలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఉదయం 9.50 గంటలకు ప్రళయ్ క్షిపణిని పరీక్షించినట్టు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు..దేశ రక్షణావసరాలు, సరిహద్దుల్లో పటిష్ట భద్రత కోసం DRDA ఈ క్షిపణని అభివృద్ధి చేసింది.. “ప్రళయ్” 350 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది..500 నుంచి 1000 కిలోల పేలోడ్ను మోసుకుని వెళ్తుంది.. ప్రళయ్ క్షిపణిని చైనా ‘డాంగ్ ఫెంగ్ 12’, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన Iskanderతో ఫలితాలను ఇస్తుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.