AMARAVATHI

BRS MLC కవితపై లేఖ రూపంలో బాంబు పేల్చిన సుఖేష్ చంద్రశేఖర్

అమరావతి: మనీలాండరింగ్, చీటింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్,,BRS MLC కవితపై లేఖ రూపంలో ఆరోపణలు చేశారు.. బుదవారం కవితతో జరిగిన వాట్సాప్ చాటింగ్ వివరాలు అంటూ 20 పేజీల లేఖను తన లాయర్ ద్వారా విడుదల చేశారు..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని BRS పార్టీ ఆఫీసులో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తన లేఖలో స్పష్టం చేశాడు..

MLC కవిత పేరును, తన ఫోన్ లో కవిత అక్క TRS పేరుతో సేవ్ చేసుకున్నాడు…కవితతో చాటింగ్ చేసినట్లు చెబుతున్న ఆరు పేజీల చాట్ వివరాలను వెల్లడించాడు..అక్కా.. అక్కా అంటూ పరుమార్లు తెలుగులోనూ చాట్ చేశారు. BRS MLC కవితతో చాట్ చేసిన వివరాలతో పాటు ఎవరి ఆదేశాలతో డబ్బులు…ఎక్కడ…ఎప్పుడు అప్పగించింది వివరంగా వివరిస్తూ దీనిపై విచారణ చేయాలంటూ లేఖను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్ర హోం మంత్రికి, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు.. సీబీఐ డైరెక్టర్ కు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు దీనిపై విచారణ చేయాల కోరారు..వాట్సాప్ చాట్ లో కోడ్ భాష వివరాలను కూడా లేఖలో స్పష్టం చేశారు సుఖేష్ చంద్రశేఖర్… AK అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. SJ అంటే సత్యేంద్రజైన్ అని.. మనీష్ అంటే మనీష్ సిసోడియా అని.. అరుణ్ అంటే అరుణ్ పిళ్లై అని..JH అంటే జూబ్లీహిల్స్ అని.. ఆఫీస్ అంటే పార్టీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద TRS అని.. ప్యాకేజీ అంటే 15 కోట్ల రూపాయలు అని వివరించాడు..BRO అంటే సత్యేంద్రజైన్ అని…15 Kg నెయ్యి అంటే 15 కోట్ల రూపాయల డబ్బు అని.. 25 Kg నెయ్యి అంటే 25 కోట్ల రూపాయలు అని.. సిస్టర్ అంటే K.కవిత అని పేర్కొన్నారు.. సుఖేష్ చాటింగ్ పై బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం మారింది.. సుఖేష్ ను కవిత బ్రో అని సంబోధిస్తే… కవిత అక్కా అంటూ తెలుగు సుఖేష్ చాట్ చేయడం గమనించ తగ్గ ఆంశం…మరి దినిపై ఏజెన్సీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి..

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

8 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

10 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

11 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

15 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.