నెల్లూరు: సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షణ అనేది ఒక పోలీసు వ్యవస్థత వల్లే సాధ్యం కాదని,,ఇందుకు ప్రజలు,మీడియా సహకరిస్తే అన్ని వర్గాల ప్రజల ప్రశాంతంగా వుంటారని నూతన జిల్లా ఎస్పీ బాధ్యతలు చేపట్టిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి చెప్పారు.బుధవారం అయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లడారు.గతంలో నెల్లూరు రూరల్ డీఎస్పీగా పనిచేసిన అనుభవం వుండడంతో జిల్లా పరిస్థితులపై అవగాహన వుందనుకోవచ్చు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.