అమరావతి: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు,,క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ జస్టిస్ అనిరుద్ధ బోస్,,బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం శుక్రవారంనాడు నోటీసులు పంపింది..సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలతో ఉదయనిధి పోల్చుతూ ఇటీవల మాట్లాడారు..సామాజిక ధర్మానికి సనాతన ధర్మం వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని అన్నారు..ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి..ప్రజలు పలు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు..ఆయన వ్యాఖ్యలపై FIR నమోదు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైంది..ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ఉదయనిధితో పాటు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది..
వ్యాఖ్యలను వెనక్కి తీసుకోను:- దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న సందర్బంలో మీడియా ప్రతినిధులు ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించగా,,సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు..తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, పర్యవసనాలను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.