అమరావతి: రాష్టంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది..ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ నియోజవర్గల్లో ఇన్ చార్జీలను ప్రకటిస్తు వస్తొంది..టీడీపీ,జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో శనివారం తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ పార్టీ శాసనసభ అభ్యర్థులను ప్రకటించారు..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు,,జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి తమ తమ పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాలను వెల్లడించారు..ఈ జాబితాలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా జనసేన 5 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటిచింది..25 అసెంబ్లీ స్థానాల్లో,,3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది..
టీడీపీ తొలి జాబితాలోని అభ్యర్థుల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది..5 అభ్యర్థులతో కూడిన జనసేన తొలి జాబితాలో నాదెండ్ల మనోహర్ (తెనాలి), కొణతాల రామకృష్ణ (అనకాపల్లి), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం), లోకం మాధవి(నెల్లిమర్ల), పంతం నానాజీ(కాకినాడ రూరల్) ఉన్నారు.
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
This website uses cookies.