అమరావతి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS MLA లాస్య నందిత ORRపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు..గురువారం ఆర్దరాత్రి నల్లగొండలో BRS బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా పటాన్చెరూ సమీపంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది..దీంతో కారులు వెనుక సీట్లో కూర్చుని వున్న నందిత, తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మరణించారు..కారు డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయి.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను చికిత్స నమిత్తం అసుపత్రికి తరలించారు.. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం..సీనియర్ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు BRS కంటోన్మెంట్ సీటు ఇచ్చారు.. BJP అభ్యర్థిపై ఆమె విజయం సాధించింది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.