అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు APTF ప్రకటించింది. ఈనెల 5వ తేదిన ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలకు ఏపీ టీచర్స్ ఫెరడేషన్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది..ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నమని,,అక్రమ నిర్బంధాలు, బైండోవర్లను తీవ్రంగా పరగణిస్తున్నామని పేర్కొంది.. సొంత ఫోన్లలో ఫొటోలతో హాజరు వేసేలా ఒత్తిడి తేవడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. సీపీఎస్ రద్దు హామీపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారని APTF నాయకులు అవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.