అమరావతి: భారతీయ మహిళా రెజ్లర్లు చిరస్మరణీయమై విజయం సాధించారు..జోర్డన్ లో జరుగుతున్న 2023 U-20 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మహిళల రెజ్లింగ్ జట్టు టైటిల్ ను గెలుచుకుంది..జట్టు 7 పతకాలతో అసమానమైన ప్రదర్శనను చూపించిందని,,గెలుచుకున్న పతకాల్లో 3 స్వర్ణాలు వుండడం చిరస్మరణీయమైన విజయం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.. ప్రదర్శనలలో యాంటిమ్ పంగల్ 53 kg ల విభాగంలో తన టైటిల్ ను నిలబెట్టుకొవడంతో,, రెండుసార్లు గెలిచిన మొదటి మహిళగా నిలిచిందని,,ఈ అద్భుతమైన విజయం తిరుగులేని నిబద్ధతకు ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు..భారతేశ భవిష్యత్ రెజర్లు సంపూర్ణ సంకల్పం,,అసాధారణమైన ప్రతిభకు నిదర్శంమన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.