అమరావతి: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి (DRDO) సంబంధించిన డ్రోన్(TAPAS) ఆదివారం ఉదయం కుప్పకూలింది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా, హిరియూరు తాలూకాలోని వడ్డికెరె గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది..డ్రోన్ పై TAPAS-07A-14 నెంబరు ఉంది..పంట పొలాల్లో డ్రోన్ కూలిపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు..పోలీసులు డ్రోన్ కూలిన విషయం డీఆర్ డీవో అధికారులకు తెలియచేయడంతో,,వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..టెస్టింగ్ లో వున్న డ్రోన్ కూలిన సమయంలో చోటు చేసుకున్న సాంకేతిక ఫెయిలూర్స్ ను అధికారులు విశ్లేషిస్తున్నారు.ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలిసింది.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.