హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్,, పీజీ సెట్ షెడ్యూల్ విడుదల చేస్తూ శుక్రవారం విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. మే 7వ తేది నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనుండగా,, ఫిబ్రవరి 28వ తేదిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.. మార్చి 3వ తేది నుంచి ఏప్రిల్ 4వ తేది వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించనున్నారు.. లేట్ ఫీజుతో మే 2వ తేది వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నారు.. ఏప్రిల్ 30వ తేదిన హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు..మే 7వ తేది నుంచి 11వ తేది వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి..
మే 29వ తేది నుంచి జూన్ 1వ తేది వరకు పీజీసెట్ ఈ పరీక్షలను జరగనున్నాయి..మార్చి 3వ తేది నుంచి ఏప్రిల్ 30వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు..లేట్ ఫీజుతో మే 24వ తేది వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నారు. మే 21వ తేదీ నుంచి ఆన్లైన్ లో హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖాధికారులు తెలిపారు.
ఎంసెట్:- ఎంసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న,,ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం-మార్చి 3 (శుక్రవారం),,దరఖాస్తులకు చివరితేదీ-ఏప్రిల్ 10 (అపరాద రుసుము లేకుండా),,రూ.250 ఫైన్తో–ఏప్రిల్ 15 రూ.1000 అపరాద రుసుముతో– ఏప్రిల్ 20 రూ.2500 ఫైన్తో– ఏప్రిల్ 25 రూ.5000 అపరాద రుసుముతో—-మే 2 దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600,,,హాల్టికెట్ల డౌన్లోడ్- ఏప్రిల్ 30 నుంచి…పరీక్ష తేదీలు- మే 7 నుంచి 11 వరకు.
పీజీసెట్:- పీజీసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న,,,ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం),,,దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 30 (అపరాద రుసుము లేకుండా),,,రూ.250 ఫైన్తో- మే 5—రూ.1000 అపరాద రుసుముతో- మే 10—రూ.2500 ఫైన్తో- మే 15—రూ.5000 అపరాద రుసుముతో- మే 24—దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600…హాల్టికెట్ల డౌన్లోడ్- మే 21 నుంచి…పరీక్ష తేదీలు- మే 29 నుంచి జూన్ 1 వరకు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.