CRIME

అమృసర్ లో పోలీసు స్టేషన్ పై దండెత్తి ఖలీస్తాన్ అనూకుల వాదులు

అమరావతి: బలహీనమైన ప్రభుత్వాలు అధికారంలో వుంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి అనేందుకు ఉదాహరణ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది..వివారల్లోకి వెళ్లితే…..వివాదస్పద మతగురువు అని చెప్పుకునే అమృతపాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’(ఖలీస్తాన్ అనూకుల) అనే సంస్థకు చెందిన వ్యక్తి లవ్‌ప్రీత్ తూఫాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు..ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టిన కేసులో లవ్‌ప్రీత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..  రాజకీయ ఉద్దేశ్యంతో మాత్రమే FIR నమోదు చేశారు..వారు కేసును గంటలో రద్దు చేయకపోతే, తదుపరి ఏమి జరిగినా దానికి అడ్మినిస్ట్రేషనే బాధ్యత వహించాల్సి ఉంటుందని,,మేం బలప్రదర్శన చేసి తీరుతాం” అని మత బోధకుడి అనే అమృతపాల్ సింగ్ హెచ్చరించారు..లవ్‌ప్రీత్ను విడుదల చేయకుంటే వందలాది మంది గుంపు,, అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి వస్తుందని, లవ్‌ప్రీత్ను వెంటనే విడుదల చేయాలంటూ అమృతపాల్ డిమాండ్ చేశారు..వందలాది మంది ఖలీస్తాన్ అనూకుల వాదులు, కత్తులతో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు..

పోలీస్ కమిషనర్:- ఈ సంఘటనపై అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ స్పందిస్తూ “అతను (లవ్‌ప్రీత్ తూఫాన్) నిర్దోషి అని అతడి మద్దతుదారులు తగిన సాక్ష్యం ఇచ్చారు.. సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దానిని ఇప్పటికే పరిశీలించిందని,,చట్టం తన పని తాను చేసుకుంటుంది” అని అన్నారు.

వివాదస్పదుడైన అమృత్- వారీస్ పంజాబ్ దే అనే సంస్థ ఖలీస్తాన్ అనుకూల సంస్థగా పేరు వుంది..మత బోధకుడిగా చెప్పుకునే సదరు సంస్థ అధినేత అమృత్ పాల్ సింగ్ పై అనేక వివాదాలు వున్నాయి..కిడ్నాపు,,దొంగనతం,,హింసను పాలప్పడడం వంటి అనేక కేసులు అతనపై నమోదు అయ్యి వున్నాయి..ఇతనిపై చర్యలు తీసుకునేందకు ఆప్ ప్రభుత్వం వెనకడుగు వేస్తొంది..ఈ నేపధ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Spread the love
venkat seelam

Recent Posts

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

4 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

4 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

10 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

1 day ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

1 day ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

2 days ago

This website uses cookies.