అమరావతి: జ్ఞానవాపి కేసులో ముస్లిం సంస్థలకు అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది..జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు, విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం 5 పిటిషన్ లపై మంగళవారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు, కొట్టివేసింది.. 1991 నాటి ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం ప్రకారం ఆగష్టు 15, 1947కు ముందు మతపరమైన ప్రదేశాల స్వరూపాన్ని ఉనికిలో ఉన్నట్లుగా మార్చడాన్ని పరిమితం చేస్తుందని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ, యూపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ వాదనలు వినిపించింది.. హిందువుల దాఖలు చేసిన పిటీషన్లు విచారణకు అనుమతించితగినవే అని అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇచ్చింది..వారణసి కోర్టులో వున్న పిటిషన్లు ప్రార్ధనా స్థలాల చట్టం-1991 నిరోధించలేదని స్పష్టం చేశారు..మసీదు స్థానంలో ఆలయంను పునరుద్దరించాలని దాఖలైన పిటీషన్లపై 6 నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు,, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
This website uses cookies.