అమరావతి: గతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు హామీ నెరవేర్చనందుకు నిరసనగా జరిగిన రైల్ రొకో సందర్బంగా తుని రైలు దగ్ధం ఘటనపై విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది..ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు లోతైన విచారణ చేయలేదని,,వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది..సున్నితమైన అంశాన్ని 5 సంవత్సరాల పాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది..24 మంది సాక్షుల్లో 20 మందిని రైల్వే కోర్టు విచారించింది..ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని కోరింది..రైలు దహనం కేసుపై ముద్రగడ,దాడిశెట్టి.రాజా,నటుడు జీవీతో సహా 41 మందిపై అప్పట్లో రైల్వే పోలీసులు అభియోగాలు నమోదు చేశారు..ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది.
(టీడీపీ అధికారంలోకి వస్తే, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది..టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీని నెరవేర్చడంలో విఫలం కావడంతో కాపులు ఉద్యమించారు..2016లో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన రైలు రోకో సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల పిలుపు మేరకు ఆందోళనలు జరిగాయి..ఈ క్రమంలో ఉద్యమంలోకి కొంతమంది ఆసాంఘిక శక్తులు ప్రవేశించి తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ను తగులబెట్టారు.)
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.