అమరావతి: థాయ్లాండ్లోని పటాయంలో 93 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకోగా ఇందులో క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు..ఈ ముఠాలో 14 మంది మహిళలు పట్టుపడగా వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్ను స్వాధీనం చేసుకున్నట్లు థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు..థాయ్లాండ్ పటాయాలోని ఓ విలాసవంతమైన హోటల్లో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందడడంతో సోమవారం (మే1వ తేదీన) వేకువజామున అక్కడి పోలీసులు దాడులు చేశారు..
మొత్తం 93 మందిని అరెస్ట్ చేశారు..ఇందులో 80 మందికి పైగా భారతీయులే ఉన్నారు..నిందితుల నుంచి రూ.20 కోట్ల నగదు, 8 క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్స్, మూడు నోట్బుక్లను పోలీసులు సీజ్ చేశారు..ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేది వరకు పటాయాలోని ఓ హోటల్లో చాలా మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని థాయిలాండ్ పోలీసులు తెలిపారు..అరెస్ట్ అయిన వారిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్లాండ్లు, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.