రైతులకు శుభవార్త..
అమరావతి: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2024-25 సీజన్ కు సంబంధించి 6 రబీ పంటలకు కనీస మద్దతు ధర (MSP)ను పెంచుతూ నిర్ణయం తీసుకుకుంది..కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్రింద గోధుమలు,, బార్లీ,,శెనగ,,కందులు,,ఆవాలు,, సన్ ఫ్లవర్ పంటలు ఉన్నాయి..వీటిలో అత్యధికంగా కందులుపై క్వింటాలు ధరను రూ.425కు పెంచింది..గోధుమల కనీస మద్దతు ధరను రూ.150కి పెంచడంతో క్వింటాల్ గోధుముల ధర రూ.2,275కి చేరింది..బార్లీ రూ.115కి పెంచడంతో క్వింటా ధర రూ.1,850కి,,శెనగ రూ.105కి పెంచడంతో క్వింటా ధర రూ.5,440కి పెరిగింది..కందులు రూ.425 పెరగడంతో క్వింటా ధర 6,425కు,,ఆవాలు రూ.200 పెంచడంతో క్వింటాల్ ధర రూ.5,650కి,,సన్ ఫ్లవర్ రూ.150 పెంచడంతో క్వింటాల్ ధర రూ.5,800కి చేరింది..మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.