తిరుమల: టిటిడి అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖల సంయుక్త కృషి ఫలితంగా సోమవారం తెల్లవారుజామున శేషాచల అడవుల్లో ఓ చిరుత పులి చిక్కుకుంది. టీటీడీ అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, ఘంట మండపం మధ్య మూడు బోనులను ఉంచారు. బోనులో చిక్కుకున్న చిరుత పులి వయసు ఐదేళ్లకు పైబడిన మగ చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు. ఈ చిరుతను ఎస్వీ జూ పార్కుకు పంపారు.
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
This website uses cookies.