AMARAVATHIDISTRICTS

శేషాచల అడవుల్లో చిరుత పులిని పట్టుకున్న అటవీ శాఖ

తిరుమల: టిటిడి అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖల సంయుక్త కృషి ఫలితంగా సోమవారం తెల్లవారుజామున శేషాచల అడవుల్లో ఓ చిరుత పులి చిక్కుకుంది. టీటీడీ అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, ఘంట మండపం మధ్య మూడు బోనులను ఉంచారు. బోనులో చిక్కుకున్న చిరుత పులి వయసు ఐదేళ్లకు పైబడిన మగ చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు. ఈ చిరుతను ఎస్వీ జూ పార్కుకు పంపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *