అమరావతి: ఖలిస్తానీ లీడర్,,వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను శనివారం జలంధర్ లోని నకోదర్ సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు..అతనితోపాటు మరో ఆరుగురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు..అమృత్ పాల్ సింగ్ ను దాదాపు 50 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకుని,, రహస్య ప్రదేశానికి తరలించారనే వార్తలతో పంజాబ్ లోని ప్రత్యేక వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు..పోలీసులు సైతం భారీగా మోహరించి,,చెదరగొడుతున్నారు..పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను,, SMS సేవలను నిలిపివేసింది..రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోం వ్యవహారాలు, న్యాయశాఖ ప్రకటించింది.. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ సవాల్ చేసిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.