అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ నేత సత్యన్ చౌదరి హత్యకు గురయ్యారు..అదివారం మధ్యహ్నం పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ లోని తన ఇంటికి దగ్గరలోని ఓ షాపు వద్ద కూర్చుని వుండగా గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పు జరిపి అక్కడి నుంచి పరారీ అయ్యారు..చుట్టు ప్రక్కల వారు స్పందించి తీవ్రంగా గాయపడిన అతడిని బహరంపూర్ మెడికల్ కాలేజ్ తరలించారు..ముగ్గురు వైద్యులు అతనికి చికిత్స అందించినప్పటి ఫలితం లేక పోయింది..మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు..ముర్షిదాబాద్ కు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సత్యన్ చౌదరి మృతి పట్ల తృణమూల్ కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.