అమరావతి: జనసేనపార్టీ అధ్యక్షడు, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డాక్టరేట్ ను సున్నితంగా తిరస్కరించారు.. తమిళనాడు రాష్ట్రంలోని వేల్స్ యూనివర్సిటీ,తమ 14వ స్నాతకోత్సవానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తూ,,డాక్టరేట్ స్వీకరించాలని సదరు యూనివర్సిటీ కోరింది..ఇందుకు పవన్ కల్యాణ్ డాక్టరేట్ ను తిరస్కరిస్తూ యూనివర్సిటీకి లేఖ రాశారు..యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాలేనని,,సమాజంలో తనకన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారని,,అలాంటి వారికి డాక్టరేట్ ఇవ్వాలని సూచించారు.. పవన్ కల్యాణ్ చేసిన సహాయ, సేవా కార్యక్రమాలను మెచ్చి వేల్స్ యూనివర్సిటీ, డాక్టరేట్ ప్రకటించినట్టు సమాచారం..
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.