నెల్లూరు: జిల్లాలో ఓటర్లు జాబితాకు సంబంధించిన క్లెయిమ్ లను త్వరితగతిన పరిష్కరించడంతో పెడింగ్ దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించిన సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో ఓటర్లు నమోదు కొసం నామినేషన్లు వరకు నమోదు చేసుకోవచ్చున్నారు. జిల్లాలో మార్చి 13వ తేదీ నాటికి పురుషులు 9 లక్షల 41వేల మంది,, మహిళలు 9 లక్షల 81 వేల 459 మంది థర్డ్ జెండర్ 210 మంది మొత్తం కలిపి 19 లక్షల 22 వేల 669 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రచురణ పై వచ్చిన ప్రతికూల వార్తలపై స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రచురణ తరువాత వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి చర్యలు తీసుకున్నామన్నారు.
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
This website uses cookies.