అమరావతి: 2018లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1(APPSC) మెయిన్స్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది.. కరోనా వైరస్ సమయంలో గ్రూప్-1 ప్రశ్నపత్రాలను APPSC డిజిటల్ గా మూల్యాంకనం చేసింది.. ప్రశ్నాపత్రాలను డిజిటల్ గా మూల్యాంకనం చేయడంపై హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించారు..తిరిగి మ్యాన్యువల్ గా మూల్యాంకనం చేయడంతో క్వాలిఫై కానీ కొందరు అభ్యర్థులు మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని హైకోర్టును ఆశ్రయించారు..బుధవారం ఈ విషయంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం,, పలుమార్లు మెయిన్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది..దీంతో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయడంతో పాటు మళ్లీ పరీక్ష నిర్వహిచాలని,, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం:- 2018 గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది..సదరు నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చింది..హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని హామీ ఇచ్చింది..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.