అమరావతి: జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో పరిధిలోని నియంత్రణ రేఖ వెంట దేశంలోనికి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని పోలీసులు తెలిపారు..కుపార్వాజిల్లా పోలీసులు తెలిపిన వివరాల ఇలా వున్నాయి..ఉత్తర కశ్మీర్ జిల్లాలోని మచిల్ సెక్టార్ లోని కుంకడి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నం జరగబోతున్నట్లు “కుప్వారా పోలీసులు అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, మచల్ సెక్టార్ లోని కుంకడి ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ చేపట్టారు..భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు..దింతో భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపారు..అనంతరం ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు అగిపోవడంతో ,,అక్కడి వెళ్లి పరిశీలించిన ఆర్మీకి,,రెండు AK రైఫిళ్లు, నాలుగు AK మ్యాగజైన్లు, పిస్టల్, పాకిస్తానీ నగదును స్వాధీనపరచుకున్నారు.
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
This website uses cookies.