అమరావతి: జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో పరిధిలోని నియంత్రణ రేఖ వెంట దేశంలోనికి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని పోలీసులు తెలిపారు..కుపార్వాజిల్లా పోలీసులు తెలిపిన వివరాల ఇలా వున్నాయి..ఉత్తర కశ్మీర్ జిల్లాలోని మచిల్ సెక్టార్ లోని కుంకడి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నం జరగబోతున్నట్లు “కుప్వారా పోలీసులు అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, మచల్ సెక్టార్ లోని కుంకడి ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ చేపట్టారు..భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు..దింతో భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపారు..అనంతరం ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు అగిపోవడంతో ,,అక్కడి వెళ్లి పరిశీలించిన ఆర్మీకి,,రెండు AK రైఫిళ్లు, నాలుగు AK మ్యాగజైన్లు, పిస్టల్, పాకిస్తానీ నగదును స్వాధీనపరచుకున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.