నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే కార్యాలయం ఏనాడు ఆస్తుల విషయాలు,,రియల్ ఎస్టేట్ వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకోలేదని నెల్లూరు రూరల్ వైసీపీ రెబెల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి,శ్రీదర్ రెడ్డి చెప్పారు.సోమవారం అయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశలో మాట్లాడుతూ నెల్లూరుజిల్లా వైసీపీ అధ్యక్షడు,ఎం.పీ వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,అయన సతీమణి వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డిల అభ్యర్దన మేరకే,డాక్టరు.రాధమాధవి,,ఆస్తి అమ్మకందారుడు శ్రీనివాసులనాయుడు వ్యవహరం తలదూర్చటం జరిగిందని ఎమ్మేల్యే అన్నారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.