అమరావతి: చంద్రయాన్-3,,విక్రమ్ ల్యాండర్ మరో 20 గంటల్లో అత్యంత కీలకమైన దశను దిగ్విజయంగా దాటుకుని,,చంద్రుడి దక్షణ ధృవంపై అడుగిడి, ఆరుదైన ఖనిజలు,,మానవ నివాస యోగ్యమైన పరిస్థితులను ప్రపంచంకు తెలియచేస్తుందా? అనే విషయంపై ఇటు భారతీయులతో పాటు ప్రపంచంలోని ఆగ్రదేశాలు సైతం ఉత్కఠంగా ఎదురు చూస్తున్నాయి..విక్రమ్ ల్యాండర్.. ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది..జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్ను నిరంతరం తనిఖీ చేస్తూ.. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి..బుధవారం సాయంత్రం దాదాపు 5.45 గంటల తరువాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానున్నట్లు అంచనా వేస్తున్నారు..మేరా భారత్ మహాన్.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.