అమరావతి: హమాస్ పై విజయం సాధించేదాకా తాము ఈ యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పఫ్టం చేశారు..తాము సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయని,ఇలాంటి సమయంలో తమ వీరులను కొల్పొవాల్సి వస్తుందన్నారు..ప్రతీ సైనికుడు తమకు ‘ప్రపంచం’తో సమానమని అన్నారు..గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ ప్రారంభించిన ఇజ్రాయిల్, 11 మంది సైనికులు కొల్పొయిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) వెల్లడించిన తరువాత నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు..హమాస్ ని సర్వనాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంగా తెలుస్తొంది.. అమాయకులైన తమ పౌరులను హమాస్ దారుణంగా చంపిందని,,వారిని పూర్తిగా అంతమొందించేదాకా తాము విశ్రాంతి తీసుకోబోమని, తమతో పెట్టుకొని హమాస్ క్షమించరాని తప్పు చేసిందని యుద్దం ప్రారంభంలో బెంజిమెన్ వ్యాఖ్యానించారు.
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.