నెల్లూరు: గత ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన జిల్లాకు చెందిన సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి గురించి మంత్రి అమర్ నాథ్ వ్యంగ్యంగా వ్యాఖనిస్తూ,,సోమిరెడ్డి,బీడు భూమిలాంటి వాడని,,అదే కాకాణి మాగాణి భూమిలాంటి వాడంటూ పొగడత్తలతో ముంచెత్తారు.ఎన్నికల్లో ఓడిపోయిన వారిని మంత్రులుగా చేసినందుకు చంద్రబాబుకు 23 సీట్లే మిగిలాయంటూ వెటకరించారు.గురువారం నెల్లూరులోని ఆటో నగర్ లో అభివృద్ది పనులకు ప్రారంభించిన అంనంతరం జరిగిన సభలో మంత్రి అమర్ నాధ్ మాట్లాడారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.