NATIONAL

కర్ణాటక సీ.ఎం ఎవరూ? 3 సభ్యుల పరిశీలకుల కమిటీ నివేదిక

అమరావతి: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమైన ముగ్గురు సభ్యుల పరిశీలకుల కమిటీ ఆదివారం మద్యాహ్నం ఢిల్లీ చేరుకుంది.. సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి తీసుకున్న అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందివ్వనున్నారని సమాచారం..మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,,కేపిసీపీ అధ్యక్షుడు డీకే శివకుమార్లలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో తెలియక అధిష్టానం సైతం తర్జనభర్జన పడుతోంది..ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పించినట్లు సమాచారం..తనకు వృద్ధాప్యం ఉన్నందున,,వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల వరకైనా తను కాంగ్రెస్ ప్రభుత్వాన్నితీసుకురావాలని కోరుకుంటున్నట్లు ఆయన సూచించారట..డీకే శివకుమార్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారని,, అందుకు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోని సందర్భాలను ఉదహరించినట్లు తెలుస్తొంది..కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇస్తూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది..

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

13 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

16 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

17 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

18 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.